E-PAPER

YouTube

  ఉత్తమ సీడిపివో గా జయమ్మ.. అవార్డు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

ది తెలంగాణ మిర్రర్,సిద్దిపేట,ఆగస్టు16:

సిద్దిపేట జిల్లా కేంద్రం లోని
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో
నిర్వహించిన
78 వ
భారత స్వాతంత్ర దినోత్సవం
సందర్బంగా
రాష్ట్ర రవాణా బీసీ
సంక్షేమ శాఖ మంత్రివర్యులు
గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్
చేతుల మీదుగా
ఇరువురు
అవార్డు
అందుకున్నారు.ఈ సందర్బంగా
సీడిపివో గా నాలుగు మండలాల బాధ్యతలు ను
మోస్తూ ప్రతీ ఒక్కరికి
మంచికి మారు పేరుగా
నిలుస్తున్న వీరి సేవలు
చిరస్తాయి గా నిలుస్తుందనీ
కొనియాడారు.
హుస్నాబాద్ పట్టణం లో గల
సంజీవయ్య కాలనీలోని
అంగన్వాడీ సెంటర్ హెల్పర్ గా
జనగాం వెంకటవ్వ,
బెజ్జంకి మండలం
గుండారం గ్రామ అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి
మంచి మనసుకు
మారు పేరుగా
ప్రతీ ఒక్కరితో తన
ఆత్మీయమైన
అనుబంధం కొనసాగిస్తూ
అందరి మన్ననలు
పొందుతూ
ఆయమ్మా గా టీచర్ గా
విధులు
నిర్వహించడం పట్ల వారి
సేవలను గుర్తించి
ఈ అవార్డుకు ఎంపిక చేసి
అవార్డు
ప్రధానోత్సవానికి
సహకారం అందించిన

జిల్లా కలెక్టర్,
ఐసీడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జయశ్రీ,
ఐసీడీఎస్ అధికారులకు సంజీవయ్య కాలనీ సెంటర్ టీచర్ మర్యాల సుజాత టీచర్ వార్డ్ కౌన్సిలర్, సంజీవయ్య కాలనీ వాసులకు అంగన్వాడీ సెంటర్
గర్భిణీ స్త్రీ లకు
తల్లులకు చిన్నారులకు
పేరుపేరున
కృతజ్ఞతలు
తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు